ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం
మా పాటశాల లో 6 వ తరగతి చదువుచున్న విద్యార్ధి
' పెయ్యల ప్రకాష్ ' . ఈ రోజు నేను బోర్డ్ మీద గీసిన 'మర్రి ఆకు ' బొమ్మను చాలా ఏకాగ్రతగా గీస్తున్నాడు. చూడ ముచ్చట గా వుంది ఆ దృశ్యం. వెంటనే ' క్లిక్ '. ఆ పైన ఇక్కడ మీ కోసం. ఈ అబ్బాయికి మీ అభిప్రాయం తెలియ చేయండి.
చాలా ముచ్చటగా ఎంతో ఏకాగ్రతతో బొమ్మను గీస్తున్న ఈ బాల ఆర్టిస్ట్ రేపో పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటూ...
ReplyDeleteఅభినందనలు అబ్బాయికి!
చక్కటి ప్రతిభ, అభిరుచి గల్గిన మీ ఇద్దరికీ అభినందనలు.
ReplyDeletebe come a good artist.
ReplyDelete