Wednesday, March 17, 2010

* ఇతర" బాలకళ" లు

తొడుగు బొమ్మల ను తయారు చేయించిన తరువాత విద్యార్ధులు వేదిక మీద ప్రదర్శిస్తున్న దృశ్యం 








అంతర్జాతీయ సంస్థ ఎ.ఎస్.ఏం. ప్లాన్ ,కృష్ణ -ఆధ్వర్యం లో సృజనాత్మకత పై విద్యార్ధుల కు శిక్షణ ను తాతా రమేశ్ బాబు ఇస్తున్న దృశ్యం . వేదిక మీద సంస్థ బాద్యులు








                                                           
                                                                                                                                                          
                                                           

ఆర్ధిక సమతా మండలి ఆధ్వర్యం లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న తాతా రమేశ్ బాబు



గుడివాడ ఎ.జి.కే.పురపాలక ఉన్నత పాటశాల లో విద్యార్థులకు స్క్రీన్ ప్రింటింగ్ లో శిక్షణ ఇస్తున్న తాతా రమేశ్ బాబు -2002 సం.లో

శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ పంపిన క్రింది రెండు చిత్రాలు ,ది.20 .03 .2010 -


జిల్లా పరిషద్ ఉన్నత పాటశాల ,భావదేవరపల్లి,కృష్ణా జిల్లా









'జై సమైక్యాంధ్ర ' అనే నినాదాన్ని తెలియ చెస్థూ విద్యార్థులను ఆంధ్ర ప్రదేశ్  ఆకారం లో అమర్చిన ఉపాధ్యాయులు
భావదేవరపల్లి,   జడ్ .ఫై.హెచ్.ఎస్.-

No comments:

Post a Comment